19, అక్టోబర్ 2015, సోమవారం

వాసవిక్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో 146వ గాంధీ జయంతిని పురస్కరించుకోని ట్రంకురోడ్డులోని గాంధీ విగ్రహన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుట జరిగినది. ఈ కార్యక్రమానికి డిప్యూటిమేయరు ద్వారకానాధ్ గారు,క్లబ్ అద్యక్షుడు పి.మల్లిఖార్జున్ రావు, ప్రధాన కార్యదర్శి అర్.జగన్మొహన్, కోశాధికారి వి.మురళీక్రిష్ణ, రమేష్, చరణ్, చైతన్య,రాంబాబు మరియు క్లబ్ సభ్యులు పాల్గోనారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి