7, జూన్ 2015, ఆదివారం

వాసవిక్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు పైడిమర్రి రంగనాధ్ గారి కుమారుడు రిత్విక్ పుట్టినరోజును పురస్కరించుకోని బాలాజినగర్ లోని గీతామయి వ్రుద్ద ఆశ్రమం నందు అల్పాహరము మరియు వేసవికాల సందర్భముగా చలువ పందిర్లు వితరణ జరిగినది.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి